కీలక సమాచారం పంపడమా: రాజన్పై స్వామి మళ్లీ
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పైన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి ధ్వజమెత్తారు. ఆయన పైన ఆరు ఆరోపణలు ఉన్నాయని, వెంటనే ఆయనను ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి స్వామి లేఖ రాశారు.
ప్రధాని మోడీకి ఆయన పైన లేఖ రాయడం ఇది రెండోసారి. వడ్డీ రేట్లు పెంచడం, భద్రతలేని ఈ మెయిల్ వినియోగించడం, ఇష్టారీతి పాలసీలు.. వంటి ఆరు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆర్థికపరమైన కీలక సమాచారాన్ని కనీస భద్రత లేని చికాగో యూనివర్శిటీకి చెందిన ఈ మెయిల్ ఐడీ ద్వారా పంపిస్తున్నారన్నారు.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా భారత్లో అత్యున్నత హోదాలో ఉన్నప్పటికీ, రాజన్ అమెరికాలో తన గ్రీన్ కార్డును పొడిగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్వామి ఆరోపణలు చేశారు. కాబట్టి ఆయనను వెంటనే ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తొలగించాలన్నారు.
More From
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications