వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలక సమాచారం పంపడమా: రాజన్‌పై స్వామి మళ్లీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పైన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి ధ్వజమెత్తారు. ఆయన పైన ఆరు ఆరోపణలు ఉన్నాయని, వెంటనే ఆయనను ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి స్వామి లేఖ రాశారు.

ప్రధాని మోడీకి ఆయన పైన లేఖ రాయడం ఇది రెండోసారి. వడ్డీ రేట్లు పెంచడం, భద్రతలేని ఈ మెయిల్‌ వినియోగించడం, ఇష్టారీతి పాలసీలు.. వంటి ఆరు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆర్థికపరమైన కీలక సమాచారాన్ని కనీస భద్రత లేని చికాగో యూనివర్శిటీకి చెందిన ఈ మెయిల్ ఐడీ ద్వారా పంపిస్తున్నారన్నారు.

Swamy fires fresh salvo; asks PM to sack Rajan immediately

రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా భారత్‌లో అత్యున్నత హోదాలో ఉన్నప్పటికీ, రాజన్‌ అమెరికాలో తన గ్రీన్ కార్డును పొడిగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్వామి ఆరోపణలు చేశారు. కాబట్టి ఆయనను వెంటనే ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తొలగించాలన్నారు.

English summary
BJP MP Subramanian Swamy today fired another salvo at RBI Governor Raghuram Rajan levelling six allegations against him and asked Prime Minister Narendra Modi to immediately terminate his services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X