కలాం మృతి: మనస్తాపంతో యువ టెక్కీ ఆత్మహత్య
చెన్నై: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి చెందడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరుపోరుర్లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న డి సుబ్రమణి ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు.
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించిన అతని సహోద్యోగి పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, సుబ్రమణి గదిలో ఓ సూసైడ్ నోట్ లభించింది. తాను తన ప్రాణాన్ని కలాంకు నివాళిగా అర్పించాలని కోరుకున్నట్లుగా ఆ సూసైడ్ నోట్లో సుబ్రమణి పేర్కొన్నారు.

కలాం మృతితో తాను తీవ్రంగా మనస్తాపానికి గురిచేసినట్లు లేఖలో తెలిపారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని తన తల్లిదండ్రులను కోరారు. ‘నా జీవితంలో స్వచ్ఛమైన, వినయపూర్వకమైన కలాం వంటి మనిషిన చూడలేదు' అని సుబ్రమణి పేర్కొన్నారు.
జులై 27న షిల్లాంగ్లోని ఐఐఎంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ గుండెపోటుతో కలాం మృతి చెందిన విషయం తెలిసిందే. భారతదేశంలో అనేక రక్షణ పరిశోధనలు చేసిన కలాంకు దేశ ప్రజలందరూ ఘన నివాళులర్పించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications