నేడు ఢిల్లీ కోర్టు ముందుకు టీటీవీ దినకరన్: మళ్లీ కస్టడీకి ఇవ్వాలని!
న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ ను సోమవారం ఢిల్లీలోని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఎన్నికల యంత్రాగానికి రూ. 50 లక్షలు లంచం ఎరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీవీ దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు టీటీవీ దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చెన్నైలోని టీటీవీ దినకరన్ ఇంటిలో, ఆయనకు సంబంధం ఉన్న వారి ఇండ్లలో పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

తమిళనాడులో టీటీవీ దినకరన్ తో సంబంధం ఉన్న వారిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. టీటీవీ దినకరన్ కు నగదు సమకూర్చిన వారిని అరెస్టు చెయ్యడానికి ఢిల్లీ పోలీసులు రంగం సిద్దం చేశారని తెలిసింది.
న్యాయస్థానం ఇచ్చిన కస్టడి గడువు పూర్తి కావడంతో ఢిల్లీ పోలీసులు దినకరన్ ను మళ్లీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. టీటీవీ దినకరన్ ను మళ్లీ కస్టడీకి తీసుకోవాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు న్యాయస్థానంలో మనవి చెయ్యాలని నిర్ణయించారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications