రైలులో లోయర్ బెర్తులకు ‘ఎక్కువ’ చెల్లించాల్సిందే?: పండగలొస్తే బాదుడే
Recommended Video

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వే శాఖలో అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. దిగువ బెర్తులు ఎంపిక చేసుకునేవారు, పండుగల సీజన్లో ప్రయాణాలు చేసేవారి నుంచి అధిక రుసుములు వసూలు చేయాలని ఛార్జీల సమీక్ష కమిటీ సిఫార్సు చేసింది.
విమానయాన సంస్థలు హోటళ్లు అనుసరించిన రీతిలో రైల్వేలోనూ డైనమిక్ ఛార్జీల విధానం ఉండాలని సూచించింది. ఈ కమిటీ తన నివేదికను సోమవారం రైల్వే బోర్డుకు సమర్పించింది. అందులో ప్రధాన సిఫార్సులను గమనించినట్లయితే..

- నిర్దిష్ట మార్గంలో 'అనుకూల' సమయాల్లో నడిచే రైళ్లు, ప్రజాదరణ ఎక్కువగా ఉండే రైళ్లలోనూ ఛార్జీలను పెంచాలి.
-రాత్రిపూట ప్రయాణించే రైళ్లలోనూ, వంటశాల (ప్యాంట్రీ కార్) కలిగిన రైళ్లకు ప్రీమియం ఛార్జీలు ఉండాలి.
- విమానాల్లో ముందు సీట్ల కోసం ప్రయాణికులు అధిక రుసుములు చెల్లించాల్సి ఉంటుందని, ఇదేరీతిలో రైళ్లలో కోరుకున్న సీట్ల కోసం ప్రయాణికులు ఎక్కువ మొత్తం చెల్లించాలి.
- ఎప్పుడూ ఒకేరకం రుసుములు నిర్దేశించడానికి బదులు పండుగల సీజన్లో ఎక్కువగా, రద్దీ పెద్దగా లేని నెలల్లో తక్కువగా ఛార్జీలు ఉండాలి.
- అసౌకర్యంగా ఉండే సమయాల్లో గమ్యస్థానాలకు చేరే రైళ్లలోని ప్రయాణికులకు రాయితీలను ఇవ్వాలి. కాగా, రైల్వే బోర్డు ఈ సిఫార్సులను ఆమోదించినట్లయితే ఇవి అమల్లోకి వస్తాయి.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications