ట్రిపుల్ తలాక్: మే 11 నుంచి వాదనలు విననున్న బెంచ్
ట్రిపుల్ తలాక్ అంశంపై వాదనలను రాజ్యాంగ బెంచ్ మే 11వ తేదీ నుంచి విననుంది. ట్రిపుల్ తలాక్ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు ప్రారంభం కానున్నాయి.
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశంపై వాదనలను రాజ్యాంగ బెంచ్ మే 11వ తేదీ నుంచి విననుంది. ట్రిపుల్ తలాక్ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు ప్రారంభం కానున్నాయి. అయిదుగురు జడ్జిలతో కూడిన బెంచ్ దీనిపై వాదనలు విని, నిర్ణయించనుంది.
ట్రిపుల్ తలాక్ అనైతికం: సుబ్రహ్మణ్య స్వామి
ట్రిపుల్ తలాక్ చెప్పి ముస్లిం మహిళలతో భర్తలు తెగతెంపులు చేసుకోవడం అనైతికమని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఈ వివాదాస్పదమైన పద్ధతి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. స్త్రీ, పురుషుల మధ్య అసమానత్వాన్ని భారత సమాజం ఎంతమాత్రం అంగీకరించదన్నారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం, నైతికత, పబ్లిక్ ఆర్డర్, ఆరోగ్యం వంటి అంశాల్లో మతస్వేచ్ఛకూ కొన్ని ఆంక్షలు ఉంటాయన్నారు.
మహిళలతో ప్రవర్తించేది ఇలాగేనా? మగవాళ్లు మూడుసార్లు తలాఖ్ చెప్పి భార్యలను వదిలించుకోవడాన్ని అనుమతించాలా? ఇది పూర్తిగా అనైతకమన్నారు. పురుషులూ, మహిళలూ సమానం కాదని చెప్పడమే అవుతుందన్నారు. ఇందెంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications