అన్నాడీఎంకే పార్టీ సింబల్, హైకోర్టును ఆశ్రయించిన శశికళ వర్గం, మాకు ఇంకా టైం కావాలి !
చెన్నై: జయలలిత మరణించిన తరువాత ముక్కలు అయిన అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. రెండాకుల చిహ్నం కేటాయించే విషయంలో మాకు ఇంకా సమయం కావాలని, ఎన్నికల కమిషన్ కు మీరు సమయం ఇవ్వాలని ఆదేశించాలని శశికళ వర్గం హైకోర్టును ఆశ్రయించింది.
పళనిసామి, పన్నీర్ సెల్వం రెండు వర్గాలుగా చీలిపోయిన సమయంలో రెండాకుల చిహ్నం రద్దు చేస్తూ భారత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునింది. తరువాత పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోయి భారత ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించారు.

రెండాకుల చిహ్నం కోసం తమిళనాడు ప్రభుత్వం, టీటీవీ దినకరన్ వర్గం పోటీ పడుతున్నారు. రెండాకుల చిహ్నం అక్టోబర్ 6వ తేదీ కేటాయిస్తామని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 28వ తేదీలోపు అఫిడవిట్లు సమర్పించాలని భారత ఎన్నికల కమిషన్ సూచించింది.
అఫిడవిట్లు సమర్పించడానికి తమకు ఇంకా సమయం కావాలని టీటీవీ దినకరన్ భారత ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు. ఇప్పటికే చాల సమయం ఇచ్చామని, ఇంకా టైం ఇవ్వడం సాధ్యం కాదని భారత ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాము అఫిడవిట్లు సమర్పించడానికి సమయం ఇవ్వాలని భారత ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని టీటీవీ దినకరన్ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ లో మంగళవారం ఫిటిషన్ దాఖలు చేశాడు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications