వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కతాలో మత ఘర్షణలు.. ఇద్దరు మృతి...

|
Google Oneindia TeluguNews

కోల్‌కతాలో మరోసారి రెండు గ్రూపుల మధ్య అల్లర్లు చెలరేగాయి..ఈ అల్లర్లలో ఇద్దరు యువకులు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. పరిస్థితిని సమీక్షించేదుకు వెంటనే సమావేశం కావాలని డీజీపీతోపాటు రాష్ట్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ కోల్‌కతా జిల్లాలైన భత్పారా జిల్లాలో హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య దాడులు కొనసాగాయి. ఇందులో రోడ్డు పక్కన పాని పూరి అమ్ముకునే ఒక యువకుడు అక్కడికక్కడే మ‌ృత్యువాత పడగా మరోకరు ఆసుపత్రిలో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు.

Recommended Video

దీదీకి ప్రెస్ మీట్ లో చుక్కలు చూపించిన - అమిత్ షా
Two persons have been killed and three injured in West Bengals violence-hit Bhatpara

కాగా రెండు గ్రూపుల మధ్య ఘర్షనను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు బాష్పవాయిువు గోళాలతోపాటు గ్యాస్ షెల్స్ ఉపయోగించినట్టు తెలుస్తుంది.వాటితోపాటు గాల్లోకి కాల్పులు కూడ జరిపినట్టు సమాచారం ,కాగా సంఘటన జరిగిన కొద్ది సేపటి క్రితమే బెంగాల్ డీజీపీ నూతన పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ప్రారంభించారు. డీజీపీ వెళ్లిన కాసేపటికే అల్లర్లు చెలరేగాయి.కాగా ఇవి మతపరమైన అల్లర్లుగా స్థానిక మీడియా కథనాలు వెలువరించింది.

English summary
Two persons have been killed and three injured in West Bengal's violence-hit Bhatpara, just north of Kolkata, in clashes between unidentified people on Thursday morning. The state police chief, the Chief Secretary and other top officials are holding an emergency meeting after Chief Minister Mamata Banerjee's instructions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X