కేంద్ర బడ్జెట్ 2018: మహిళలకు తాయిలాలు ప్రకటించిన ఆర్థిక మంత్రి!
న్యూఢిల్లీ : పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మహిళలకు కొన్ని తాయిలాలు ప్రకటించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. గ్రామీణ, పట్టణ, పేద, ఉద్యోగులు... ఇలా అన్ని రంగాల్లోని మహిళలకు మేలు చేసే అంశాలు కనిపిస్తున్నాయి.

ఇక మహిళా స్వయం సహాయ బృందాలకు ఇచ్చే రుణాలను 37 శాతం పెంచారు. ఉద్యోగుల భవిష్య నిధికి అన్ని రంగాల్లో ఉద్యోగులకు వారి వేతనంపై 12 శాతం ప్రభుత్వం జమ చేస్తుంది. రానున్న మూడేళ్ళకు ఇది వర్తిస్తుంది.
ఫలితంగా ఉద్యోగినులు చెల్లించవలసిన సొమ్ము తమ వేతనంపై 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గింది. అలాగే ఉద్యోగుల భవిష్య నిధికి మహిళల కంట్రిబ్యూషన్ తగ్గడంతో యజమానులు మహిళలను నియమించుకోవడం పెరుగుతుంది.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications