మరో దారుణం: పొలాల్లోకి తీసుకెళ్లి యువతి గ్యాంగ్ రేప్

ఈ దారుణ సంఘటన గత రాత్రి జరిగింది. రోడ్డు పైన వెళ్తున్న పదిహేడేళ్ల బాలికను నలుగురు యువకులు పట్టుకొని, ఆమెపై దగ్గర్లోని పొలాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత వారు అక్కడి నుండి పారిపోయారని పోలీసులు చెప్పారు.
నిందితులను గుర్తించినట్లుగా పోలీసులు చెప్పారు. నిందితులు ముఖేష్, అరవింద్, విక్రమ్, దుర్గేష్లు అన్నారు. సంఘటన అనంతరం నలుగురు కూడా పారిపోయారన్నారు.
ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుల కోసం తాము గాలిస్తున్నామన్నారు. కాగా, ఇద్దరు దళిత యువతులను అత్యాచారం చేసిన సంఘటన తర్వాత ఈ ఘటన వెలుగు చూసింది.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications