మరో దారుణం: పొలాల్లోకి తీసుకెళ్లి యువతి గ్యాంగ్ రేప్

ఈ దారుణ సంఘటన గత రాత్రి జరిగింది. రోడ్డు పైన వెళ్తున్న పదిహేడేళ్ల బాలికను నలుగురు యువకులు పట్టుకొని, ఆమెపై దగ్గర్లోని పొలాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత వారు అక్కడి నుండి పారిపోయారని పోలీసులు చెప్పారు.
నిందితులను గుర్తించినట్లుగా పోలీసులు చెప్పారు. నిందితులు ముఖేష్, అరవింద్, విక్రమ్, దుర్గేష్లు అన్నారు. సంఘటన అనంతరం నలుగురు కూడా పారిపోయారన్నారు.
ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుల కోసం తాము గాలిస్తున్నామన్నారు. కాగా, ఇద్దరు దళిత యువతులను అత్యాచారం చేసిన సంఘటన తర్వాత ఈ ఘటన వెలుగు చూసింది.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications