ఇద్దరు యువకుల పెళ్ళి: ఇండియాలో మొదటి గే మ్యారేజీ
ముంబై: ఇండియాలోనే మొట్టమొదటి స్వలింగ సంపర్కుల వివాహం మహారాష్ట్రలోని యావత్మల్లో జరిగింది. యావత్మల్కు చెందిన రిషికేష్(40), చైనాకు చెందిన్ విన్హ్ డిసెంబరు 30, 2017న జరిగిన సంప్రదాయక ఉత్సవంలో ఒక్కటయ్యారు.
వీరిద్దరూ కాలిఫోర్నియాలోని ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. వివాహానికి మొత్తం 70 నుంచి 80 మంది మాత్రమే అతిధులు వచ్చారు. వీరిలో 50 మంది అమెరికా, చైనాల నుంచి వచ్చిన స్నేహితులు. మరో పది మంది స్వలింగ సంపర్కులు. రిషికేష్ పట్టుబట్టి విన్హ్నే పెళ్ళి చేసుకొన్నాడు.

చేసుకునేదేదో మన ప్రాంతానికి వచ్చి సంప్రదాయక ఉత్సవంలో చేసుకోవాలని కోరడంతో వారిద్దరూ కూడ ఇండియాకు వచ్చి వివాహం చేసుకొన్నారు. పెళ్లి అయిన మరుసటిరోజే హనీమూన్కు వెళ్లారు.
ఇదేం పెళ్లి అంటూ స్థానికంగా యావత్మల్వాసులంతా ముక్కున వేలేసుకున్నారు.విదేశాల్లో కూడ స్వలింగ సంపర్కుల వివాహలకు చట్టబద్దత కల్పిస్తున్నారు. అయితే ఇండియాలో మాత్రం వీరిద్దరి వివాహం తొలి వివాహంగా రికార్డు సృష్టించింది.
-
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !!












Click it and Unblock the Notifications