ఇద్దరు యువకుల పెళ్ళి: ఇండియాలో మొదటి గే మ్యారేజీ
ముంబై: ఇండియాలోనే మొట్టమొదటి స్వలింగ సంపర్కుల వివాహం మహారాష్ట్రలోని యావత్మల్లో జరిగింది. యావత్మల్కు చెందిన రిషికేష్(40), చైనాకు చెందిన్ విన్హ్ డిసెంబరు 30, 2017న జరిగిన సంప్రదాయక ఉత్సవంలో ఒక్కటయ్యారు.
వీరిద్దరూ కాలిఫోర్నియాలోని ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. వివాహానికి మొత్తం 70 నుంచి 80 మంది మాత్రమే అతిధులు వచ్చారు. వీరిలో 50 మంది అమెరికా, చైనాల నుంచి వచ్చిన స్నేహితులు. మరో పది మంది స్వలింగ సంపర్కులు. రిషికేష్ పట్టుబట్టి విన్హ్నే పెళ్ళి చేసుకొన్నాడు.

చేసుకునేదేదో మన ప్రాంతానికి వచ్చి సంప్రదాయక ఉత్సవంలో చేసుకోవాలని కోరడంతో వారిద్దరూ కూడ ఇండియాకు వచ్చి వివాహం చేసుకొన్నారు. పెళ్లి అయిన మరుసటిరోజే హనీమూన్కు వెళ్లారు.
ఇదేం పెళ్లి అంటూ స్థానికంగా యావత్మల్వాసులంతా ముక్కున వేలేసుకున్నారు.విదేశాల్లో కూడ స్వలింగ సంపర్కుల వివాహలకు చట్టబద్దత కల్పిస్తున్నారు. అయితే ఇండియాలో మాత్రం వీరిద్దరి వివాహం తొలి వివాహంగా రికార్డు సృష్టించింది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications