విజయకాంత్కు అన్నాడీఎంకె షాక్: భార్యపై 'ఓటుకు నోటు' కేసు
చెన్నై: ప్రముఖ నటుడు, డిఎండికె చీఫ్ విజయ్ కాంత్ భార్య, మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలత పైన కేసు నమోదైంది. ఓటర్లను డబ్బులు తీసుకోవాలని ఆమె ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసు నమోదు చేశారు.
ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో ప్రేమలత మాట్లాడుతూ... కొన్ని పార్టీలు ఓటుకు రూ.2 నుంచి రూ.3 వేలు ఇస్తున్నారని, అలాంటి వారిని ఓటుకు లక్ష రూపాయలు ఇవ్వమని అడగండంటూ ఓటర్లకు ఆమె చెప్పారు. దీంతో తిరునెల్వేలికి చెందిన అన్నాడీఎంకే నేతలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మే 16న జరగనున్నాయి. డిఎండికె నాలుగు పార్టీలతో కూడిన పిడబ్ల్యూఎఫ్ (పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్)తో కలిసి బరిలో నిలిచింది. విజయకాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థి.
More From
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications