నైజీరియన్ యువతి రచ్చ: ముసుగేసి పట్టారు(వీడియో)
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని మార్కెట్ ప్రాంతంలో మద్యం మత్తులో ఓ నైజీరియన్ యువతి రచ్చ రచ్చ చేసింది. ముందుగా ఓ షాపింగ్ మాల్లోకి వెళ్లిన ఆ యువతి.. అక్కడి సామాన్లను నేలకేసి కొట్టింది. అంతేగాక, అడ్డం వచ్చిన వారిపై దాడికి యత్నించింది.
పలువురిపై చేయి కూడా చేసుకుంది. సమాచారం అందుకుని అక్కడి చేరుకున్న పోలీసులు కూడా ఆమెను ఆపలేకపోయారు. పోలీసులపైకీ దూసుకెళ్లింది ఆ నైజీరియన్ యువతి. చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు పోలీసులు. మహిళా కానిస్టేబుళ్లు కూడా ఆమెను కట్టడి చేసేందుకు విఫలయత్నం చేశారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె వెనక నుంచి వచ్చి ఓ బట్టతో ముసుగేసి ఆమెను బంధించాడు. వెంటనే చేరుకన్న పోలీసులు.. ఆమె చేతులను కట్టేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, సదరు యువతి డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications