westbengal exit poll results 2021: బెంగాల్ల్లో మళ్లీ దీదీ- ఎన్టీటీవీ
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్జాయి. పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి హోరాహోరీగా సాగి పోరులో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అతి కష్టం మీద అధికారం నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ గట్టిపోటీ ఇచ్చినా విపక్షానికే పరిమితం కాబోతోంది.
Recommended Video

పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 సీట్లు ఉన్నాయి. ఇందులో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 149 సీట్లు సాధించి అధికారం నిలబెట్టుకునే అవకాశాలున్నట్లు ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. బెంగాల్లో అధికారం చేపట్టాలంటే 148 సీట్లు అవసరం. టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చినా బీజేపీ మాత్రం 131 సీట్లకే పరిమితం కానుందని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. లెఫ్ట్ కూటమికి 15 సీట్లు దక్కబోతున్నాయి.

ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బీజేపీతో హోరాహోరీ పోరాడి విజయం సాధించబోతున్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో మమతకు ఉన్న పట్టును బీజేపీ అదిగమించలేకపోయినట్లు తాజా అంచనాలు చెప్తున్నాయి. టీఎంసీ బొటాబోటీ మెజారిటీ సాధిస్తే మాత్రం లెఫ్ట్ ఫ్రంట్ సాయం తీసుకునే అవకాశాలూ లేకపోలేదు. ఎనిమిది దశల్లో సాగిన ఎన్నికల్లో తృణమూల్-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ జరిగినట్లు అర్ధమవుతోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications