అఫైర్: మహిళ భర్తను చంపి చెట్టుకు వేలాడదీసింది

హత్యలో అమెకు సహకరించిన ఆమె కజిన్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త విషయంపై పోలీసులను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేసిన కమల అనే ఆ మహిళ ఆ తర్వాత బోరున ఏడ్చేసి వాస్తవాన్ని అంగీకరించింది.
రాజ్కుమార్ అనే 35 ఏళ్ల వ్యక్తిని గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆ చెట్టు రాజ్కుమార్ ఇంటి ఆవరణలోనే ఉంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగా లేవని పోలీసులు అంటున్నారు. తాగి వచ్చి ప్రతి రోజూ ఆమెను కొడుతూ ఉండేవాడని అంటున్నారు.
సోమవారంనాడు బాగా తాగి వచ్చిన రాజ్కుమార్ భార్యను కొట్టాడు. దాంతో ఎదురు తిరిగి ఆమె అతన్ని చంపేసింది. చెట్టుకు వేలాడదీయడంలో పుష్పేంద్ర తనకు సహకరించినట్లు కమల చెప్పింది. పుష్పేంద్రతో సంబంధం వల్లనే కమల ఈ హత్యకు పాల్పడిందని రాజ్కుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications