బంపర్ఆఫర్: రెడ్మి4ఏ ఒక్కరూపాయికే, యాక్ససరీస్పై బారీ డిస్కౌంట్స్
ఎంఐ మ్యాక్స్ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20, 21 తేదిల్లో ఒక్క రూపాయికే ప్లాష్ సేల్ను అందించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన రెడ్మి4 స్మార్ట్ఫోన్ల
న్యూఢిల్లీ:ఎంఐ మ్యాక్స్ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20, 21 తేదిల్లో ఒక్క రూపాయికే ప్లాష్ సేల్ను అందించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన రెడ్మి4 స్మార్ట్ఫోన్లు, రెడ్మి నోట్4లు కూడ ఉన్నాయి.
ఎంఐమ్యాక్స్ 2ను షావోమి మంగళవారం నాడు భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. అదే సమయంలో తమ కంపెనీ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్ను కూడ ప్రకటించింది ఆ కంపెనీ.ఈ నెల 20, 21 తేదిల్లో తమ యాక్ససరీస్పై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది.
అంతేకాదు ఒక్కరూపాయికే ప్లాష్ సేల్ను అందించింది.

రెడ్మి4ఏ, వై-ఫై రిపీటర్ 2, 10,000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్2లు ఒక్క రూపాయి ప్లాష్ సేల్లో అందుబాటులోకి ఉంచుతున్నట్టు షావోమి కంపెనీ ప్రకటించింది. గోయిబిబో ద్వారా దేశీయ హోటల్స్ బుకింగ్ చేసుకొనేవారికి రూ. 2000 తగ్గింపును షావోమి ప్రకటించింది. ఎస్బిఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్కు అదనంగా 5 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.
అంతేకాదు రూ.8వేల కంటే మించి లావాదేవీలు చేస్తే ఒక్కో కార్డుపై రూ.500 వరకు క్యాష్బ్యాక్ను ఇవ్వనున్నట్టు తెలిపింది.ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్ఫోన్ ఈ నెల 20వ, తేది మధ్యాహ్నం అందుబాటులోకి రానుంది. అప్పటి నుండి స్టాక్స్ అయిపోయే వరకు దీన్ని విక్రయిస్తామని కంపెనీ ప్రకటించింది. రెడ్మి4, రెడ్మి నోట్4ఏ, స్మార్ట్ఫోన్లు కూడ ఈ రెండు రోజుల పాటు విక్రయించనున్నారు. యాక్ససరీస్పై రూ.300వరకు కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.
రెడ్మి 4ఏ ఫోన్లు 10000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న 25 పవర్ బ్యాంకులు, 15 వైఫై రిపీటర్ 2 యూనిట్లు ఒక్క రూపాయి ప్లాష్ సేల్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ రెండురోజుల పాటు ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటవరకే నిర్వహించనున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications