వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

190 పురాతన ఆలయాలు నేలమట్టం

|
Google Oneindia TeluguNews

అత్యంత పురాతనమైన పగోడాలు చాల వరకు కుప్పకూలిపోయాయని మయన్మార్ అధికార వర్గాలు తెలిపాయి. మాగ్వే, యోనాన్ చౌంగ్ ప్రాంతాల్లో భూమి ఎక్కువగా కంపించిందని అధికారులు చెప్పారు.

భూకంప ప్రభావం పొరుగునున్న భారతదేశం, బంగ్లాదేశ్ మీద కనిపించింది. భూకంప కేంద్రం మయన్మార్ దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలోని మండలే నగరం దగ్గర ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు.

190 Pagodas destroyed in Myanmar earthquake

భూకంప కేంద్రం భూమికి 90 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు గుర్తించారు. గత రెండు రోజుల్లో మయన్మార్ లో రెండు సార్లు భూకంపం వచ్చింది. దీని ప్రభావం భారత్- మయన్మార్ సరిహద్దులతో పాటు మేఘాలయ, మిజొరం, త్రిపుర, అసోంల మీద పడింది.

భూకంపం తాకిడికి మయన్మార్ దేశాన్ని కుదిపేసింది. భూకంపం తాకిడికి నలుగురు పౌరులు మరణించారు. అత్యంత పురాతనమైన 190 బౌద్ధ ఆలయాలు నేలమట్టం అయ్యాయి. . భూకంప కేంద్రం మయన్మార్ దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలోని మండలే నగరం దగ్గర ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు.

English summary
Myanmar-India border region also rocked Assam, Tripura, Meghalaya, Mizoram and some other parts of northeast India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X