అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, ఎఫ్బీఐకి ఫిర్యాదు
లాస్ ఏంజిల్స్: అమెరికాలో మరోసారి హిందూ దేవాలయం పైన దాడి జరిగింది. గత కొద్ద రోజుల్లో దేవాలయం పైన దాడి జరగడం ఇది రెండోసారి. దక్షిణ సియాటిల్లోని కెంట్ శివారు ప్రాంతంలో ఉన్న కెంట్ హిందూ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

ఇటుకలతో గుడి కిటికీలను ధ్వంసం చేశారు. ఆలయ గోడపై ఫియర్ అని ఆంగ్లంలో రాశారు. గత గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. దాడి ఘటనకు సంబంధించి ఎఫ్బీఐతో పాటు కెంట్ పోలీసులకు తెలియజేశారు. పలువురు భక్తులు పూజ కోసం వచ్చిన సమయంలో ఈ దాడిని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
ఫిబ్రవరి నెలలో సియాటల్ శివారు ప్రాంతం బోతెల్లో కూడా హిందూ ఆలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. స్వస్తిక్తో పాటు గెట్ అవుట్ అని ఆలయ గోడలకు రాశారు. వరుసగా హిందూ దేవాలయాల పైన దాడులు అమెరికాలోని హిందువులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications