బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురి సజీవదహనం

బీజింగ్: టపాసులు తయారుచేసే కర్మాగారంలో పేలుడు సంభవించడంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం చైనాలోని హెనన్‌ రాష్ట్రంలోని టాంషూ కౌంటీలో గురువారం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక బృందం చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Blast in China fireworks factory kills 5

చైనా కొత్త సంవత్సరం వేడుకలకు కొద్ది వారాల ముందే ఈ ప్రమాదం జరగడం బాధాకరమని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే చైనాలోని పలు పరిశ్రమలు సిబ్బంది భద్రతకు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

కాగా, బుధవారం తూర్పు షాంఘైలోని ఓ మెషనరీ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+