భారత అతిథి గృహం టెన్నిస్ కోర్టులో పేలిన రాకెట్ లాంఛర్
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో మంగళవారం మరో పేలుడు చోటుచేసుకుంది. కాబూల్లోని గ్రీన్జోన్ ప్రాంతంలో ఉన్నభారత అతిథి గృహంలోని టెన్నిస్ కోర్టులో రాకెట్ లాంఛర్ పేలినట్లు సమాచారం.
కాబుల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో మంగళవారం మరో పేలుడు చోటుచేసుకుంది. కాబూల్లోని గ్రీన్జోన్ ప్రాంతంలో ఉన్నభారత అతిథి గృహంలోని టెన్నిస్ కోర్టులో రాకెట్ లాంఛర్ పేలినట్లు సమాచారం.
అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అఫ్గాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. వారం రోజుల క్రితం కాబుల్లోని వీవీఐపీ జోన్లో ట్రంక్ బాంబు పేలిన ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

కాగా, వరుస బాంబు ఘటనలో అఫ్ఘానిస్థాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications