43 మంది మిలటరీ పోలీసులు జలసమాధి
అర్జెంటీనా: అర్జెంటీనాలో ఘోర ప్రమాదం జరిగి 43 మంది మిలటరీ పోలీసులు జలసమాధి అయ్యారు. 8 మంది ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మిలటరీ పోలీసు అధికారులు తెలిపారు.
అర్జెంటీనా మిలటరీ పోలీసు ఫోర్స్ కు చెందిన బస్సు శాంటియాగో డెల్ ఎస్టీరో నుంచి శాన్ సాల్వడర్ డి జుజుయ్ ప్రాంతానికి బయలుదేరింది. ఆ బస్సులో అర్జెంటీనా మిలటరీకి చెందిన 51 మంది పోలీసులు ఉన్నారు.

మార్గం మద్యలో బూనస్ ఎయిర్స్ ప్రాంతం దగ్గర బ్రిడ్జ్ మీద వెలుతున్న బస్సు అదుపుతప్పి ఒక్క సారిగా నదిలోకి పడిపోయింది. బస్సు డోర్ లాక్ చేసి ఉండటంతో మిలటరీ పోలీసులు లోపలి నుంచి బయటకురాలేకపోయారు.
8మంది పోలీసులు మాత్రం అద్దాలు పగలగొట్గి ప్రాణాలతో బయటపడ్డారు. 43 మంది మిలటరీ పోలీసులు జలసమాధి అయ్యారని అధికారులు తెలిపారు. మృతులకు అర్జెంటీనా అధ్యక్షుడు సంతాపం తెలిపారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications