మారని డ్రాగన్ తీరు: ఇండియన్ గ్రేజియర్లను ముందుకెళ్లనీయని చైనా..
డ్రాగన్ తీరు మారడం లేదు. వాస్తవాధీన రేఖ వెంబడి దుందుకుడు చర్యలకు దిగుతుంది. తూర్పు లడాఖ్ వద్ద ఇప్పటికీ సిచుయేషన్ ఏమీ మారలేదు. డెమ్ చోక్ వద్ద భారతీయ గ్రేజియర్లను ముందుకు వెళ్లనీయడం లేదు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
Recommended Video

డెమ్ చోక్లో గల సీఎన్ఎన్ జంక్షన్లో ఉన్న సాడిల్ పాస్ సమీపంలో గల ఎల్ఏసీలో భారతీయ గ్రేజియర్లు ఉన్నారు. అయితే చైనా దళాలు తమ ఉనికి చాటుకునేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంబంధం లేకున్నా నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇంతటి ఉద్రిక్త పరిస్థితిలో కూడా భారత్- చైనా మధ్య ఫేస్ టు ఫేస్ ఘర్షణ జరగలేదు. ఇరువర్గాల నుంచి ఇలాంటి అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఇష్యూ వచ్చిన తర్వాత భారత్ సైనిక కమాండర్లు.. చైనా అధికారులతో సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరిపారని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. 2020 నుంచి రెండు పాయింట్ల వద్ద భారత్- చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications