భారతీయుల కోసం ఎతిహాద్ ఎయిర్ వేస్ స్పెషల్ ఆఫర్.. ఎంత డిస్కౌంట్ అంటే ?
సమ్మర్ లో కూల్ గా చిల్ అవ్వడం కోసం ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకోసమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ వేసవిలో తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే భారతీయ ప్రయాణికులకు 30 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించి బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఈ సీజన్ లో భారతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్ తీసుకువస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టర్కీ, గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్, వార్సా, ప్రాగ్ రూట్లలో ప్రయాణించే వారికి ఈ ప్రత్యేక డిస్కౌంట్ వర్తిస్తుందని ఎతిహాద్ యాజమాన్యం ప్రకటించింది. మార్చి 28వ తేదీ వరకు ఈ స్పెషల్ ఆఫర్ తో టికెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించేందుకు టికెట్ లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఇక సమ్మర్ వెకేషన్ను తక్కువ బడ్జెట్తో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్న వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎతిహాద్ ఎయిర్వేస్ కోరుతుంది. ప్రయాణికులు వీలైనంత త్వరగా తమడెస్టినేషన్ ఫిక్స్ చేసుకొని టికెట్లు బుక్ చేసుకోవాలని పిలుపునిస్తుంది. మరి ఇండియన్ ట్రావెలర్స్ ఎంత మేరకు ఈ ఆఫర్ ను వినియోగించుకుంటారో తెలియాలంటే వేచి చూడక తప్పదు. ఆఫర్ ముగియడానికి రెండు రోజులే ఉండడంతో త్వరగా ఈ ఆఫర్ ని ఉపయోగించుకోవచ్చు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications