ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్డబ్ల్యూ బుష్
హూస్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్డబ్ల్యూ బుష్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ని హూస్టన్ మెథడిస్ట్ ఆసుపత్రిలో చేర్పించామని బుష్ అధికార ప్రతనిధి జిమ్ మెక్గ్రాత్ ఒక ప్రకటనలో తెలిపారు.

గత ఏడాది ఇదే ఆసుపత్రిలో రెండు నెలల పాటు ఆయన చికిత్స పొందారు. 90ఏళ్ల జార్జి బుష్ ప్రస్తుతం టెక్సాస్లో నివసిస్తున్నారు. ఇటీవలే ఆయన 90వ పుట్టినరోజుని ఎరుపు, తెలుపు, నీలిరంగు ప్యారాచూట్ కింద స్కైడైవింగ్ చేసి మరీ జరుపుకున్నారు. అమెరికాకు 41వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అనారోగ్యం కారణంగా కొంతకాలంగా ఆయన వీల్ ఛైర్లోనే ఉంటున్నారు. నవంబర్లో ఏఅండ్ఎమ్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ఆయన వీల్ ఛైర్లోనే వచ్చారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా ఇద్దరూ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్డబ్ల్యూ బుష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications