మధ్యధరా సముద్రంలో బోట్ల మునక: 300 మంది గల్లంతు
యుఎన్: ఆఫ్రికా, పశ్చిమాసియా నుంచి యూరప్కు వలసవెళ్తున్న దాదాపు 300 మంది శరణార్థులు మధ్యధరా సముద్రంలో గల్లంతయ్యారు. రబ్బరు బోట్లపై వెళ్తున్న వీరంతా భీకరమైన సముద్ర అలలు, తీవ్ర చలికి బలైనట్లు తెలుస్తోంది.
తాగునీరు, ఆహారం లేకుండా రోజుల తరబడి సముద్రంలో ప్రయాణించటం వల్ల కూడా చాలామంది చనిపోయి ఉంటారని ఐక్యరాజ్యమితి మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 29 మృతదేహాలు లభించాయి. ఇటాలియన్ కోస్ట్గార్డ్స్, ఓ వ్యాపార నౌక దాదాపు 107 మందిని కాపాడాయి.

దక్షిణ కొరియాలో రోడ్డు ప్రమాదం
దక్షిణకొరియా రాజధాని సియోల్ నగరం నుంచి ఇంచియాన్లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ నిర్మించిన 4.4 కిలోమీటర్ల యోంగ్జాంగ్ వంతెనపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలుకోల్పోగా, 70 మంది గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిలో 18 మంది విదేశీయులు కూడా ఉన్నారని కొరియా విపత్తునివారణ అధికారులు తెలిపారు. వాహనాల్లో చిక్కుకుపోయినవారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. సియోల్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో వంద కార్లు ధ్వంసమయ్యాయి. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications