వార్తలు చదివే టైంలో.. నోరు తెరిచి: న్యూస్ రీడర్ ఉద్యోగం ఉడింది
న్యూస్ రీడర్లు వార్తలు చదివేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటారు. ఒక వార్త చదివి కొంచెం విరామం ఇచ్చి, మరో వార్త చదివే సమయంలో కదలకుండా అప్రమత్తంగా ఉంటారు.
క్వీన్స్లాండ్: న్యూస్ రీడర్లు వార్తలు చదివేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటారు. ఒక వార్త చదివి కొంచెం విరామం ఇచ్చి, మరో వార్త చదివే సమయంలో కదలకుండా అప్రమత్తంగా ఉంటారు.
కానీ ఏబీసీ24 ఛానెల్లో న్యూస్ రీడర్గా పని చేస్తున్న నటాషా ఎక్సెల్బీ మాత్రం అలా కదలకుండా ఉండలేకపోయింది. అప్పటి వరకు వార్తలు చదివిన నటాషా క్రీడావార్తలు చెప్పాల్సిన సమయంలో ఏమరపాటుగా గోళ్లు చూసుకుంటూ పెన్ను పట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది.

టీవీ స్క్రీన్లో తన మొహం కనిపించే సరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిలో ఉన్న పెన్ను విసిరేసి మళ్లీ వార్తలు చదవటం ప్రారంభించింది.
అప్పటికే ఆమె రియాక్షన్ టీవీలో ప్రసారమైపోవడంతో ఆ క్లిప్ వైరల్గా మారింది. ఈ వీడియో చూసి చాలామంది న్యూస్ రీడర్లకు వచ్చే అసలైన పీడకల ఇదేనని కామెంట్స్ చేశారు. కాగా, ఆమె తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయిందని తెలుస్తోంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications