స్టేషన్లోకి చొచ్చుకొచ్చిన రైలు, కూలిన స్టేషన్ సీలింగ్, ముగ్గురి మృతి
న్యూజెర్సీ: న్యూజెర్సీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గురువారం నాడు రైలు క్రాష్ అయిన సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఈ సంఘటన న్యూజెర్సీలోని హోబోకెన్ రైల్వే స్టేషన్లో జరిగింది.

స్టేషన్లోకి ప్రవేశిస్తున్న రైలు పైమ స్టేషన్ పైకప్పు కూలిపోయింది. రైలు ప్లాట్ ఫాంకు ఆధారంగా ఉన్న వాటివైపు దూసుకెళ్లడంతో ఇది జరిగిందని తెలుస్తోంది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలియడంతో పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలం చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. న్యూజెర్సీలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇదీ ఒకటి.

ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు నిలిచిపోయాయి. ఈ సంఘటన గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయానికి చేరుకుంది. న్యూయార్క్లోని స్పింగ్ వ్యాలీలో ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలకు బయలు దేరింది. రైలు ప్రమాదం నుండి బయట పడ్డ ప్రయాణీకులు.. తాము లక్కీగా తప్పించుకున్నామని ట్వీట్ చేశారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications