పాకిస్థాన్ యూనివర్సిటీపై ఉగ్రదాడి: 9మంది మృతి, 32మందికి గాయాలు(వీడియో)
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో శుక్రవారం ఉదయం ఉగ్రవాడి కలకలం రేపింది. పెషావర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోకి ముగ్గరు ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో 9మంది మృతి చెందగా, 32మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
UPDATE: Pakistani security forces were exchanging fire with the attackers of University of #Peshawar https://t.co/YnfZeAonoj pic.twitter.com/YGswsm8tv8
— RT (@RT_com) December 1, 2017
ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో అత్యవసర పరిస్థితిని విధించారు. విశ్వవిద్యాలయంలో వంద మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. గతంలో పెషావర్ పాఠశాలలో జరిగిన ఉగ్రదాడిలో 100మందికిపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications