పాకిస్థాన్ డబుల్ గేమ్, అందుకే సహయం నిలిపివేత: నిక్కీహేలీ
వాషింగ్టన్: ఉగ్రవాదంపై పోరు విషయమై గత కొన్నేళ్ళుగా పాకిస్థాన్ డబుల్ గేమ్ ఆడుతోందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఆరోపించారు. పాక్కు రూ.1700 కోట్ల సైనిక సహయాన్ని అమెరికా నిలిపివేసిన విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో నిక్కీ హేలీ ప్రకటించారు.
పాకిస్థాన్ కొంత కాలంగా ఉగ్రవాదం విషయంలో డబుల్ గేమ్ ఆడుతోందని ఆమె గుర్తు చేశారు. పాకిస్థాన్ తమతో ఉన్నట్టుగానే ఉంటూ ఆఫ్ఘనిస్థాన్ లో తమ దళాలపై దాడులు జరుపుతున్న ఉగ్రవాదులకు అండగా ఉంటోందని నిక్కీ హేలీ చెప్పారు.

పాక్ ఆడుతున్న డబుల్ గేమ్ను అమెరికా యంత్రాంగం ఏమాత్రం ఒప్పుకోదన్నారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో పాక్ నుంచి ఇంకా ఎక్కువ సహకారం కోరుకుంటున్నట్లు చెప్పారు.
నిక్కీ హేలీ ప్రకటన చేసిన వెంటనే ఉగ్రవాదంపై వ్యతిరేకంగా పాక్ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తామని అమెరికా అధ్యక్ష నివాసం శ్వేతసౌధం ప్రకటించింది. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాక్ ఇంకా చర్యలు తీసుకోవచ్చని.. మేము అదే కోరుకుంటున్నామని శ్వేతసౌధం అధికార ప్రతినిధి సారా శాండర్స్ తెలిపారు.
-
అమెరికాకు గుడ్ బై చెప్తే.. భారీగా డబ్బు, ఫ్రీ ఫ్లైట్ టికెట్ -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications