ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేం: ట్రంప్ ప్రకటనపై నిరసనలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంపై పాలస్తీనా భగ్గుమంది. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా గుర్తించిన విషయం తెలిసిందే. గాజాలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
ఈ నిర్ణయంపై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి. దీనిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. దీనిపై గల్ఫ్ కింగ్ డమ్ ఓ ప్రకటన కూడా జారీ చేసింది.

ట్రంప్ ప్రకటన అర్థరహితంగా ఉందని పేర్కొంది. బాధ్యతారహితంగా ఉందని మండిపడింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ మాత్రం ఆ ప్రకటనను చారిత్రాత్మకమని చెప్పారు.
More From
-
తల తెగినా పోరాడే సైన్యం! అమెరికాను వణికిస్తున్న జఫారీ! -
ఇరాన్ జీవనాడిపై అమెరికా దెబ్బ- ఓటమిని అంగీకరించిందని ట్రంప్ ప్రకటన -
"హార్మూజ్ జలసంధి మూసే ఉంటుంది.. అమెరికాను వదలం" -
ఇరాన్తో పోరు.. ఆరు రోజుల్లో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన అమెరికా !! -
ఇరాన్ ఇక చేతులెత్తేయాల్సిందే! డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..??












Click it and Unblock the Notifications