వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేషియా విమానం మిస్సింగ్: కూలిపోయింది ?

ఇండోనేషియా పోలీసు శాఖకు చెందిన విమానం శనివారం మాయం అయ్యింది. 16 మందితో వెలుతున్న రెండు ఇంజన్ల విమానం మాయం కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

|
Google Oneindia TeluguNews

జెంటార్: ఇండోనేషియా పోలీసు శాఖకు చెందిన విమానం శనివారం మాయం అయ్యింది. 16 మందితో వెలుతున్న రెండు ఇంజన్ల విమానం మాయం కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఇండోనేషియా పోలీసు శాఖకు చెందిన రెండు ఇంజన్లు ఉన్న విమానం శనివారం 16 మంది ప్రయాణికులతో బయలుదేరింది. దక్షిణ సింగపూర్ కు చెంది బతమ్ ద్వీపకల్వం మార్గంలో వెలుతున్న సమయంలో విమనాంతో సంబంధాలు తెగిపోయాయి.

Plane with 16 people onboard loses contact at Indonesia.

వెంటనే సెర్చ్ టీం గాలింపు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి సెర్చ్ టీం కొన్ని శకలాలను గుర్తించారని వార్తలు వచ్చాయి. మెన్సానాక్, సెబాంగ్కా, జెంటార్ ద్వీపకల్ప ప్రాంతాల్లో విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Breaking News: Plane with 16 people onboard loses contact at Indonesia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X