శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లోకి ఆందోళనకారులు.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు ప్రవేశించారు.
పోలీసుల రక్షణ వలయాలను చేధించుకుని, బారికేడ్లు దాటుకుని ఆందోళనకారులు అధ్యక్ష నివాసంలోకి వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది.
కొందరు ఆందోళనకారులు అధ్యక్ష నివాసం మెయిన్ గేట్ ఎక్కి లోపలికి ప్రవేశించారు.
ఈ ప్రాంతంలో సైనికులు పెద్ద ఎత్తున ఉన్నారు.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. టియర్గ్యాస్ను కూడా ప్రయోగించారు.
ఈ కథనం అప్డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications