నిబంధనలు మార్పు, పుట్టుకొచ్చిన 4 వేల అశ్లీల సైట్ల తొలగింపు
సుమారు 4 వేల ఆశ్లీల సైట్లను చైనా ప్రభుత్వం తొలగించింది. నూతనంగా మార్చిన సైబర్ నిబంధనలకు విరుద్దంగా అశ్లీల, హింసను ప్రేరేపించే సైట్లను తొలగించినట్టు చైనా అధికారిక మీడియా ప్రకటించింది.
బీజింగ్ :అశ్లీల సైట్లపై చైనా ప్రభుత్వంపై వేటు వేసింది. ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అశ్లీల సైట్లను తొలగించింది.కొత్తగా వచ్చిన సైబర్ స్వేస్ నిబంధనలకు విరుద్దంగా ఉన్న సైటను తొలగించామని చైనా ప్రకటించింది.
హింస, అశ్లీల, అసభ్య సమాచారంతో నిండిన లైవ్ స్ట్రీమింగ్ వెబ్ సైట్లను మూసివేసినట్టు చైనా అధికారిక పత్రిక జిన్ హువా ప్రకటించింది.చైనా ప్రభుత్వం సైబర్ స్పేస్ ఆడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి నియమ నిబంధనలను మార్చేసింది.కొత్త నిబంధనలకు అనుగుణంగా లేని సైట్లపై ఆ ప్రభుత్వం చర్యలు తీసుకొంది.

సమాజాన్ని అస్థిరపరిచే, అశ్లీలాన్ని ప్రోత్సహించే నేరాలను ప్రేరేపించే సైట్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకొంది. కొత్త నిబంధలనకు వ్యతిరేకంగా ఏ సైట్ కూడ వ్యవహరిస్తే ఆ సైట్ పై వేటు వేయనుంది చైనా. చైనా రాజధాని లో ఉంటున్న 4 వేల సైట్లను చైనా తొలగించింది.
ఇంటర్నెట్ వ్యవస్థకు భద్రత కల్పించేందుకు ఈ చర్యలు తీసుకొన్నట్టు చైనా ప్రకటించింది. ఫోర్నోగ్రఫీ విస్తరించకుంా చేసేందుకే చైనా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది..చైనా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నిబంధనలు ఏ మేరకు ఉపయోగపడుతాయో చూడాలి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications