ఈశాన్య చైనాలో కత్తితో ప్రజలపై దాడి చేసిన వ్యక్తి, ఏడుగురు మృతి

ఈశాన్య చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్లో ఒక వ్యక్తి కత్తితో ప్రజలపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఏడుగురు చనిపోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి.
లియోనింగ్ ప్రావిన్స్లోని కైయువాన్ అనే చిన్న పట్టణంలో జరిగిన ఈ దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారని, ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
ఈ వార్త అప్డేట్ అవుతోంది.












Click it and Unblock the Notifications