కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్యాంగ్ రేప్ చేసి, మహిళను రోడ్డుపై పడేసి పోయారు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Teacher sexually assualted by a prisoner
కర్నూలు: కర్నూలు జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలోని శాంతిరాం కళాశాల దగ్గరు కూలి పనులకు వెళ్లిన మహిళపై దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

రాత్రంతా మహిళపై వేధింపులకు పాల్పడి, ఆమెను శాంతిరాం కాలేజీ వద్ద రోడ్డుపై పడేసి పోయారు. ఉదయాన్ని పొలం పనులకు వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 108 వాహనం ద్వారా ఆమెను నంద్యాల ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరిన్ని వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉందని అంటున్ారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి స్వస్థలం ఖమ్మం జిల్లా అని పోలీసులు తెలిపారు. ఈ దారుణం స్థానికంగా కలకలం సృష్టించింది.

English summary
A woman has been gang raped at Nandyla in Kurnool district. police are searching for accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X