బుర్జ్ ఖలీఫాకి డబుల్: టోక్యోలో స్కైమైల్ ఆకాశహర్మ్యం
టోక్యో: ఇప్పటి దాకా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా. ఆ భవనాన్ని తలదన్నే విధంగా జపాన్లోని టోక్యోలో 'స్కై మైల్ టవర్' పేరుతో ఓ ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. బుర్జ్ ఖలీఫా భవనానికి రెండింతల ఎత్తయిన ఈ భవనాన్ని టోక్యో బేలో నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు.
షడ్భుజి (ఆరు మూలలు) ఆకారంలో ద్వీపాలలో నిర్మించే భవనాల సమూహాలకు ఆమోదం లభిస్తే ప్రపంచంలోనే ఎత్తైన ఆకాశహర్మ్యంగా స్కై మైల్ టవర్ నిలిచిపోతుంది. ఈ భవనాన్ని 2045 వరకు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ భవనంకు ఆమోదం లభిస్తే... ఈ స్కై మైల్ టవర్ను 5,577 అడుగుల ఎత్తు నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇది బుర్జ్ ఖలీఫాకు రెండంతలు ఉంటుంది. బుర్జ్ ఖలీఫా 2,717 అడుగులు ఉంది.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications