బామ్మర్ది విషెస్.. బావ కళ్లల్లో ఆనందం.. లక్ష మెజార్టీ ఖాయమన్న కేటీఆర్
సిద్ధిపేట : బావకు బామ్మర్ది అడ్వాన్స్ విషెస్ చెప్పారు. మీకు లక్ష మెజార్టీ ఖాయం అంటూ బావ కళ్లల్లో ఆనందం నింపారు బామ్మర్ది. ఎన్నికల సందర్భంగా సిద్ధిపేట నియోజకవర్గంలో జరిగింది ఈ ఆసక్తికర ఘటన. అనుకోకుండా కలిసిన ఆపద్ధర్మ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ మధ్య జరిగిన సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకుని తన నియోజకవర్గానికి బయల్దేరిన కేటీఆర్.. సిద్ధిపేట నియోజకవర్గంలో పోలింగ్ సరళి పరిశీలిస్తున్న హరీశ్ రావు అనుకోకుండా ఎదురుపడ్డారు. గుర్రాల గొంది గ్రామం దగ్గర వీరిద్దరూ తారసపడ్డారు. దీంతో ఇద్దరి వాహనాలు ఆపి పలకరించుకున్నారు. ఈ సందర్భంగా "బావ కంగ్రాట్స్.. మీకు లక్ష మెజార్టీ ఖాయం" అంటూ వ్యాఖ్యానించారు. నేను నా నియోజకవర్గానికి వెళుతున్నా.. మీ మెజార్టీలో సగమైనా తెచ్చుకుంటానంటూ సరదాగా మాట్లాడారు కేటీఆర్.
బామ్మర్ది విషెస్.. బావ కళ్లల్లో ఆనందం.. లక్ష మెజార్టీ ఖాయమన్న కేటీఆర్#KTR #TelanganaElections #Harishrao #Siddipet pic.twitter.com/tr8Mtp2Lr4
— Oneindia Telugu (@oneindiatelugu) December 7, 2018

-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications