పేపర్ వేయడానికి వెళ్లి.. లిఫ్టులో ఇరుక్కుని: 12ఏళ్ల బాలుడి మృతి
హైదరాబాద్: కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్ పురాలో విషాదం చోటు చేసుకుంది. ఓ పేపర్ బాయ్ అపార్టుమెంటు లిఫ్టులో ఇరుక్కుని మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో వేణు(12) అనే బాలుడు పేపర్ బాయ్గా చేరాడు. రోజూ లాగే ఈరోజు కూడా పేపర్ వేసేందుకని ఇంట్లో నుంచి వెళ్లాడు. ఇదే క్రమంలో బర్కత్పురాలో ఓ అపార్టుమెంటు ఫ్లాటులో పేపర్ వేసి లిఫ్టులో కిందకి వచ్చాడు.

అయితే లిఫ్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో.. ఒక్కసారిగా డోర్లు మూసుకుపోవడంతో బాలుడు అందులో ఇరుక్కుపోయి మృతిచెందాడు. లిఫ్టు నిర్వహణ సరిగా లేనందువల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications