ఓయూలో ఉద్రిక్తత: 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేదిక మారేనా?
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేదిక మార్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సైన్స్ కాంగ్రెస్ను హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే మూడు రోజుల క్రితం విద్యార్థి మురళి ఆత్మహత్య నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై సమావేశమయ్యారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటే మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications