యాదాద్రి కొండపై అగ్ని ప్రమాదం .. చలువ పందిళ్ళు దగ్ధం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి కొండపై యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామీ దేవస్థానం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దేవస్థానానికి ముందు వేసిన చలువ పందిళ్లు దగ్ధమయ్యాయి.

A fire accident on the Yadadri hill.. cooling shelters burned

ఎండాకాలం కావటంతో త్వరగా మంటలు వ్యాపించాయి. ఒకేసారి మంటలు వ్యాపించటంతో అక్కడ షాపులు నిర్వహిస్తున్న వారు , భక్తులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం జరగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.

స్థానికులు నీళ్ళు పోసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా సమయానికి అగ్నిమాపక సిబ్బంది ప్రమాద ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో భారీప్రమాదం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో చలువ పందిళ్ళు మాత్రమే దగ్ధం అయ్యాయి. ఎలాంటి ఆస్థి నష్టం కానీ ఎవరికి ఎలాంటి హాని కానీ జరగలేదు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+