Crime News: హోలీ ఆడడానికి వెళ్లి శవంగా మారిన యువకుడు..
మేడ్చల్ జిల్లా దుండిగల్ లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.
హోలీ ఆడడానికి వెళ్లిన యువకుడు శవమై కనిపించిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక రాజీవ్ గృహకల్పలో వినయ్ అనే యువకుడు తల్లి పాటు నివాసిస్తున్నాడు. ఈ నెల 8న హోలీ అడడానికి వెళ్లాడు. సాయంత్రం గాయాలతో ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికే అతని నలుగురు స్నేహితులు వచ్చి వినయ్ రాలేను అంటుండగానే బలవంతంగా తీసుకెళ్లినట్లు మృతుడి తల్లి చెప్పింది.
అతను ఆ రోజు ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి వెతకడం మొదలు పెట్టారు. ఇంతలో జ్యోతి మిల్క్ పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో వినయ్ విగతజీవిగా పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు విచారణ ప్రారంభించారు.

వినయ్ గతంలో బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీస్ రికార్డులో ఉందని ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications