ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై అల్లం నారాయణకు ఫిర్యాదు
హైదరాబాద్: జర్నలిజం ముసుగులో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు కొంతం గోవర్ధన్రెడ్డి, ఉపేంద్ర శుక్రవారం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు ఫిర్యాదు చేశారు.

కొన్ని నెలలుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటు సభ్యులపై నిరాధారమైన, అసత్య కట్టుకథలను ప్రచురిస్తున్నారని అన్నారు. వరంగల్ ఉపఎన్నిక సందర్భంగా కూడా అసత్య కథనాలు ప్రచురించారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలను కూడా కించపరుస్త్తూ, వ్యక్తిగత కక్షతో కట్టుకథలతో వార్తలను ప్రచురిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications