ఏపీ-తెలంగాణల మధ్య మళ్లీ రగడ: ఢిల్లీ ఆఫీస్కు టి ఆధికారుల తాళం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సోమవారం మరోసారి వివాదం రాజుకుంది. ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ నివాసానికి తెలంగాణ అధికారులు తాళాలు వేశారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సోమవారం మరోసారి వివాదం రాజుకుంది. ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ నివాసానికి తెలంగాణ అధికారులు తాళాలు వేశారు.

ఏపీ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాన్ని ఇప్పటి వరకు ఏపీ ఉపయోగించుకుంటోంది. ఇందులో తమకు కూడా వాటా ఉందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. అలా చెబుతూ వారు ఈ రోజు కార్యాలయానికి తాళాలు వేశారు.












Click it and Unblock the Notifications