పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించి.. రాహుల్ వద్దకు కార్తీకరెడ్డి
న్యూఢిల్లీ: హైదరాబాద్ నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పార్లమెంట్ భద్రత నిబంధనలు ఉల్లంఘించారు. రాజ్యసభ ఎంపీ పాస్పై పార్లమెంట్లోకి వచ్చిన కార్తీకరెడ్డి .. రాహుల్ మీడియా సమావేశానికి వస్తుండగా శాలువా కప్పి స్వాగతం చెప్పారు.

భద్రతా నిబంధనలు ఉల్లంఘించి రాహుల్ మీడియా సమావేశం వద్దకు వెళ్లారు. దీంతో పార్లమెంట్ భద్రత అధికారులు ఆమెను ప్రశ్నించారు. పార్లమెంట్ హాలులోకి అనుమతి లేకుండా ప్రవేశించడంతో విచారణ జరిపారు.
కాగా, పాస్ నిబంధనలు, వీఐపీ భద్రత చర్యలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పాస్లు ఇచ్చేవారు ఇలాంటి పరిణామాలు మరోసారి చోటు చేసుకోకుండా చూడాలని సూచించారు.
కాగా, రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. మోడీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని మోడీ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మోడీ అవినీతికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని, అందుకే తనను లోకసభలో మాట్లాడనివ్వడం లేదని ఆయన అన్నారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications