తెలంగాణ కొత్త ఏజీగా బండా శివనంద ప్రసాద్ నియామకం: ప్రకాశ్ రెడ్డి రాజీనామా ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్గా బండ శివానంద ప్రసాద్ నియామకం అయ్యారు. జనగామకు చెందిన హైకోర్టు హైకోర్టు సీనియర్ న్యాయవాది బీఎస్ ప్రసాద్ను నియామకం చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన ఏజీ నియామక దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సంతకం చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది మార్చి 26న ఏజీ దేశాయి ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ప్రకాశ్ రెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. అనంతరం బీఎస్ ప్రసాద్ను నూతన అడ్వకేట్ జనరల్గా నియామకం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులను జారీ చేసింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications