వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కొత్త ఏజీగా బండా శివనంద ప్రసాద్ నియామకం: ప్రకాశ్ రెడ్డి రాజీనామా ఆమోదం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్‌గా బండ శివానంద ప్రసాద్ నియామకం అయ్యారు. జనగామకు చెందిన హైకోర్టు హైకోర్టు సీనియర్ న్యాయవాది బీఎస్ ప్రసాద్‌ను నియామకం చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నూతన ఏజీ నియామక దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సంతకం చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది మార్చి 26న ఏజీ దేశాయి ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Banda Shivananda Prasad is new Advocate General of Telangana

ప్రకాశ్ రెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. అనంతరం బీఎస్ ప్రసాద్‌ను నూతన అడ్వకేట్ జనరల్‌గా నియామకం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులను జారీ చేసింది.

English summary
Senior advocate Banda Shivananda Prasad has been appointed as the new Advocate General of Telangana State. Chief Minister K Chandrashekhar Rao cleared the name on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X