ఉమా మాధవ రెడ్డి వర్గం వేధింపు, బిల్యా నాయక్ రిజైన్: 'స్మార్ట్ సిటీ వద్దన్న కెసిఆర్'
నల్గొండ: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది! పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఉమా మాధవ రెడ్డి వర్గం వేధిస్తోందని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా టిడిపి అధ్యక్షులు బిల్యా నాయక్ తన పదవికి ఆదివారం నాడు రాజీనామా చేశారు.
ఉమా మాధవ రెడ్డి వర్గం వేధింపుల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు బిల్యా నాయక్ చెప్పారు. బిల్యా నాయక్ను మూడేళ్ల క్రితం టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు.

స్మార్ట్ సిటీ ఇస్తామంటే వద్దన్న సీఎం: దత్తాత్రేయ
హైదరాబాద్ నగరం మరింతగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నట్టుగా తనకు అనిపించడం లేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శఇంచారు. హైదరాబాద్ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామంటే కేసీఆర్ వద్దని చెప్పారన్నారు.
ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదన్నారు. నగర అభివృద్ధి కోసం, త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమిని గెలిపించాలని దత్తాత్రేయ కోరారు. గ్రేటర్ పీఠాన్ని బీజేపీ కూటమి దక్కించుకుంటే, మరింతగా అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను టీఆర్ఎస్ నేతలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications