కవిత చేయలేని అభివృద్దిని అర్వింద్ చేసీ చూపిస్తాడు... రాంమాధవ్
Recommended Video
తెలంగాణలో ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టి, భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్.. కాగా దేశంలో భాజపా రికార్డు పాలన సాగిస్తుందన్నారు . గత ఐదేళ్లలో కవిత చేయలేని అభివృద్ధిని ఎంపీ అర్వింద్ చేసి చూపిస్తారని స్పష్టం చేశారు.
ఈనేపథ్యంలోనే తెలంగాణలో మరింత బలమైన శక్తిగా మారుతామని అన్నారు. గడిచిన ఎన్నికల్లో బీజేపీ ఉత్తర తెలంగాణ నుండి బీజేపీ ప్రభంజనం ఆరంభమైందని అన్నారు. నిజామాబాద్ లో, ఎంపీ అర్వింద్ విజయం సంధర్బంగా ఏర్పాటు చేసిన కృతజ్ఝతా సభలో ఆయన పాల్గోన్నారు.

ఈనేపథ్యంలో పసుపు రైతుల సమస్యల్ని తర్వలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆయన దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా భవిష్యత్తు లేదన్నారు. ఇక దేశ భవిష్యత్ నరేంద్ర మోడీ హాయాంలోనే సురక్షితంగా ఉంటుందని అన్నారు. ఇదే విషయాన్ని ప్రజలు కూడ నిర్ణయించారని అన్నారు. కాగా ఈ సభలో బీజేపీ రాష్ట్ర్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ తోపాటు ఇతర పార్టీ నేతలు పాల్గోన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications