ఎయిర్ పోర్టులో ధర్నా: ఓ క్యాబ్ను తగులబెట్టారు
హైదరాబాద్: 'మేరు' క్యాబ్ డ్రైవర్ల ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. సోమవారం రాత్రి కొందరు దుండగులు ఓ క్యాబ్ను తగులబెట్టడంతో పాటు మరో రెండు క్యాబ్ల అద్దాలను పగులగొట్టారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎయిర్ పోర్టులో పార్కింగ్ ఫీజు తగ్గించాలని డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. కనీస వేతనాలు అందించకుండా మేరు క్యాబ్ యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు. డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో విమానాశ్రయం వందలాది క్యాబ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
More From
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications