అదుపుతప్పిన కారు.. హుస్సేన్ సాగర్ లోకి జంప్.. అతివేగమే కారణమా?
హైదరాబాద్ : లుంబినీ పార్క్ దగ్గర అదుపుతప్పిన కారు హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లింది. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కారు యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. గ్రిల్స్ ను రాసుకుంటూ వెళ్లి సాగర్ లో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
కారులో ప్రయాణిస్తున్న నలుగురు అంబర్ పేటకు చెందిన పవన్, మణికంఠ, వత్సల్, రమణీయగా పోలీసులు గుర్తించారు. హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారును క్రేన్ సాయంతో బయటకు తీయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు అదుపు తప్పిందా లేదంటే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మద్యం సేవించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

More From
-
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం












Click it and Unblock the Notifications