టీడీపీతో మైత్రికి నో ఇబ్బంది: బీజేపీ వేచిచూసే ధోరణి
ఢిల్లీ/హైదరాబాద్: రేవంత్ రెడ్డి వ్యవహారం, ఏపీ సీఎం చంద్రబాబు ఆడియో టేప్ అంశాల పైన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం బీజేపీ వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది. తెలంగాణలో వెలుగు చూసిన ఓటుకు నోటు స్కాం వాస్తవాలు వెల్లడైనప్పుడు స్పందిస్తామని బీజేపీ స్పష్టం చేసింది.
బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ఆరోపణల పైన తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు. టేపులు వాస్తవం కాదని టీడీపీ చెబుతోందన్నారు. వాస్తవాలు వెల్లడయ్యాక అప్పుడు చూద్దామని చెప్పారు.

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు మాట్లాడుతూ.. ఈ విషయంలో ఇప్పుడే తామేమీ జోక్యం చేసుకోమని చెప్పారు.
ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావు కూడా దీనిపై స్పందించారు. ఇప్పుడు బీజేపీ - టీడీపీ మైత్రికి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. సోమవారం గవర్నర్ను కలిసిన బండారు దత్తాత్రేయ ఈ అంశం గవర్నర్ చూసుకుంటారన్నారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications