టీడీపీతో మైత్రికి నో ఇబ్బంది: బీజేపీ వేచిచూసే ధోరణి
ఢిల్లీ/హైదరాబాద్: రేవంత్ రెడ్డి వ్యవహారం, ఏపీ సీఎం చంద్రబాబు ఆడియో టేప్ అంశాల పైన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం బీజేపీ వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది. తెలంగాణలో వెలుగు చూసిన ఓటుకు నోటు స్కాం వాస్తవాలు వెల్లడైనప్పుడు స్పందిస్తామని బీజేపీ స్పష్టం చేసింది.
బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ఆరోపణల పైన తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు. టేపులు వాస్తవం కాదని టీడీపీ చెబుతోందన్నారు. వాస్తవాలు వెల్లడయ్యాక అప్పుడు చూద్దామని చెప్పారు.

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు మాట్లాడుతూ.. ఈ విషయంలో ఇప్పుడే తామేమీ జోక్యం చేసుకోమని చెప్పారు.
ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావు కూడా దీనిపై స్పందించారు. ఇప్పుడు బీజేపీ - టీడీపీ మైత్రికి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. సోమవారం గవర్నర్ను కలిసిన బండారు దత్తాత్రేయ ఈ అంశం గవర్నర్ చూసుకుంటారన్నారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ?












Click it and Unblock the Notifications