నోటీసు: ప్రధానికి, రాష్ట్రపతిలకు ఫిర్యాదు చేయనున్న టీ న్యూస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలతోపాటు ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని టీ న్యూస్ సీఈవో నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు నోటీసులు ఇవ్వడమనేదే తప్పన్నారు. ఏపీ పోలీసులకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా శనివారం ఏసీబీ డీజీ ఏకే ఖాన్, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ను కలిశారు. పరిస్థితిని వివరించారు.
కాగా, తెలంగాణలో మీడియాకు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడుతోందని తెలుస్తోంది. అంతేకాదు, ఏపీ నుండి పోలీసు బలగాలను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కేంద్రాన్ని కోరనుందని తెలుస్తోంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications