నోటీసు: ప్రధానికి, రాష్ట్రపతిలకు ఫిర్యాదు చేయనున్న టీ న్యూస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలతోపాటు ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని టీ న్యూస్ సీఈవో నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు నోటీసులు ఇవ్వడమనేదే తప్పన్నారు. ఏపీ పోలీసులకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా శనివారం ఏసీబీ డీజీ ఏకే ఖాన్, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ను కలిశారు. పరిస్థితిని వివరించారు.
కాగా, తెలంగాణలో మీడియాకు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడుతోందని తెలుస్తోంది. అంతేకాదు, ఏపీ నుండి పోలీసు బలగాలను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కేంద్రాన్ని కోరనుందని తెలుస్తోంది.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications